కోవిడ్‌-19 : ముద్దులకు దూరంగా ఉంటేనే మంచిది
న్యూయార్క్‌ :  కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో వివిధ దేశాల ప్రతినిధులు దాని బారీ నుంచి తప్పించుకోవడానికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. కేవలం రెండు నెలల్లోనే 2700 మందికి పైగా ప్రాణాలను తీసుకున్న  కోవిడ్‌-19  దాదాపు 12 దేశాల్లో విస్తరించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సో​కిన దే…
దిశ నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్
షాద్ నగర్ కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలు లో ఉన్న నిందితులను అర్ధరాత్రి కస్టడీలోకి తీసుకున్న సిట్ జైలు నుంచి నేరుగా తొండుపల్లి , చటాన్ పల్లి ప్రాంతాల్లో నిందితులతో సీన్ ఆఫ్ ఆఫెన్సు re construct చేసిన ప్రత్యేక బృందం నిందితులు ఇచ్చిన సమాచారంతో ఘటన జరిగిన తొండుపల్లి టోల్ గేట్ నుంచి అరకిలో మీటర్ దూర…
కార్డెన్ సర్చ్ లో 60 వాహనాలు సీజ్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పాలమూరు బస్తిలో 150 మంది సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించిన చిక్కడపల్లి పోలీసులు హాజరైన   సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, అడిషనల్ డిసిపి గంగారెడ్డి, ఏసీపీ శ్రీధర్  సి ఐ శివ శంకర్, డి ఐ ప్రభాకర్ మరియు ఎస్సైలు కానిస్టేబుళ్లు. సరైన పత్రాలు లేని నెంబర్ ప్లేట్లు ల…
జెరుసలేం యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త
జెరుసలేం యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త అమరావతి : జెరూసలేం వెళ్లే యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. యాత్రికులకు ఆర్ధిక సహాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఆర్థిక సహాయం రూ. 40 వేల నుంచి రూ. 60 వేలకు పెంచింది. మరోవైపు.. రూ. 3…
అర్హులందరికీ నవరత్నాలు
అమరావతి అర్హులందరికీ నవరత్నాలు అందించే లక్ష్యంతో 'వైఎస్సార్ నవశకం' పేరిట... గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటి సర్వే చేపట్టనుంది.  డిసెంబర్‌ 20 వరకూ సర్వే చేసిన అనంతరం... డిసెంబర్‌ 21 నుంచి 31 వరకూ సమాచారాన్ని మండల స్థాయిలో కంప్యూటరీకరణ చేస్తారు.  జనవరి 2 నుంచి 7 వర…